ధర్మపురి శ్రీనివాస్ గారికి నివాళులర్పించిన ఏపీ మిథున్ రెడ్డి గారు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీసీసీ మాజీ అధ్యక్షులు, మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ గారి సంతాప సభ ఆదివారం గచ్చిబౌలిలోని సంధ్యా కన్వెన్షన్ లో జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *