మాజీ మంత్రి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీసీసీ మాజీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ మరణం పట్ల సంతాపం వ్యక్తం చేసిన ఢిల్లీ తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ప్రతినిధి ఏ.పీ జితేందర్ రెడ్డి.

మాజీ మంత్రి,ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీసీసీ మాజీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ మరణం పట్ల సంతాపం వ్యక్తం చేసిన ఢిల్లీ తెలంగాణ ప్రభుత్వం…

కేంద్ర హోంశాఖ సహాయమంత్రి ని కలిసి శుభాకాంక్షలు తెలిపిన ఢిల్లీ తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఏ.పి జితేందర్ రెడ్డి గారు

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్ గారిని ఢిల్లీలోని తన నివాసంలో కాంగ్రెస్ పార్టీ సినియర్ నాయకులు…

ఏనుముల రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన జరిగిన పత్రిక విలేకరుల సమావేశంలో పాల్గొన్న శ్రీ ఏపీ మిథున్ రెడ్డిగారు

దేశ రాజధాని ఢిల్లీలో ముఖ్యమంత్రి అధికార నివాసంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌరవనీయులు ఏనుముల రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన జరిగిన…

తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి జితేందర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు

ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధిగా మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి బుధవారం బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్…

ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా జితేందర్ రెడ్డి బాధ్యతల స్వీకారం

మాజీ ఎంపీ జితేందర్రెడ్డి ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విభజన…